Home » Migrates To Jammu
ప్రాణభయంతో కశ్మీర్ లోయ వదిలిపోతున్నా కశ్మీర్ పండిట్లు.. చివరి పండిట్ మహిళ కూడా జమ్ముకు వలసపోయిన దుస్థితి నెలకొంది కశ్మీర్ లోయలో. ఆమె వలసతో కశ్మీర్ లోయలో పండిట్ల కుటుంబాలు నివసించే ఇళ్లకు తాళాలు వేలాడుతూ కశ్మీర్ భద్రతను వెక్కిరిస్తున్నాయి.