-
Home » Militants
Militants
Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం
ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి అనంతరం ఆ స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నా�
Pakistan : పాకిస్థాన్లో తాలిబన్ మిలిటెంట్ల దాడి, 16 మంది మృతి
Pakistan : పాకిస్థాన్ దేశంలోని చిత్రాల్ ప్రాంతంలో తాలిబన్ మిలిటెంట్లు దాడి చేశారు. అప్ఘాన్ సరిహద్దు దగ్గర జరిగిన పోరులో 16 మంది మరణించారు. అప్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో తమ పోస్టులపై తెహ్రీక్-ఇ-తాలిబాన�
Manipur Violence: మణిపూర్లో ఆగని హింస.. భదత్రా సిబ్బంది వేషధారణలో మిలిటెంట్లు.. సెర్చ్ ఆపరేషన్ పేరుతో ముగ్గురిని కాల్చివేత
మే3న మణిపూర్లో షెడూల్డ్ తెగ (ఎస్టీ) హోదాకోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తరువాత రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే.
Militants kidnapped pak minister: రోడ్డు బ్లాక్ చేసి పాకిస్తాన్ మంత్రిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. చర్చల అనంతరం విడుదల
ఆ సమయంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే ఒప్పందంతో మంత్రిని విడుదల చేశారు. గడువు దాటితే ప్రభుత్వంపై మరిన్ని చర్యలు ఉంటాయని ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రభుత్వం ఆధీనంలో కొంత మంది ఉగ్రవాదలు ఉన్నారు. 2013లో జరిగిన నంగా పర్భాత్ ఉదంతానికి కొన�
Congo jail attacked by militants: జైలుపై తీవ్రవాదుల దాడి.. 800 మంది ఖైదీల విడుదల
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
ఎన్ కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేస్తోంది. ఇవాళ మరో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Kashmir : శ్రీనగర్ లో మరో ఉగ్రదాడి..సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు.
BJP Leader Shot Dead : ఉగ్రదాడిలో కశ్మీర్ బీజేపీ నేత,భార్య మృతి
జమ్ముకశ్మీర్ లోని అనంత్నాగ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
పొలంలో పనిచేస్తున్న 43మంది కూలీల గొంతు కోసి చంపేసిన తీవ్రవాదులు
Nigeria : Boko Haram militants kill 43 farmers : తీవ్రవాదుల ఘాతుకానికి 43మంది వ్యవసాయ కూలీలు బలైపోయారు. మానవత్వం మరచిని మృగాల్లా వ్యవహరించిన తీవ్రవాదుల దుశ్చర్యలకు కష్టజీవుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. పొలం పనిచేసుకుంటున్న 43మంది వ్యవసాయ కూలీలను తీవ్రవాదులు అత్యంత �
సంక్రాంతి పండుగకు వస్తానన్నాడు..కానీ..వీరమరణం పొందాడు
chittur army jawan died : దేశం కోసం వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామైన రెడ్డివారి పల్లి విషాదంలో మునిగిపోయింది. ఆయన 18 ఏళ్లుగా దేశ సేవలో ఉన్నారు. హవాల్దార్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక కమాండర్ గా శిక్షణ తీసుకుని…శత్రువులతో పోరాడి..ప్రాణాలను ద�