Home » millers
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..