Home » MIM MP Owaisi comments
MIM ఎంపీ,ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు లోక్ సభలో గౌతమ్ అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసిన ‘హిండెన్ బర్గ్’ నివేదికను ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "హిండెన్బర్గ్’’ భారతదేశంలో ఉంటే..అదే జరిగేది అంటూ ఒవైసీ..