Home » Minister Bothsa Satyanarayana
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
AP Minister Bothsa Satyanarayana angry with SEC Nimmagadda Ramesh : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేయడంపై వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీకి సన్నదమవుతున్న సమయంలో ఎన్ని