Home » Minister Botsa Satya Narayana
ఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, విపక్షాల మధ్య ఈ నెల 15న పోటాపోటీ కార్యక్రమాలు జరగనున్నాయి. 15వ తేదీన విశాఖ వైసీపీ గర్జన జరగబోతోంది. అదే రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన మూడు రోజుల పాటు జరగబోతోంది.
అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లబ్దిదారుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించిందని, లబ్దిదారుల సంఖ్యలో లక్షమందికిపైగా కోత వేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
మనకు గౌరవం ఉండాలంటే అధికారంలో ఉండాలని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం మనం అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలన్నారు.(Botsa Slams Chandrababu)
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పార్లమెంటులో చెప్పారని బొత్స(Minister Botsa) గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా..
Metro Train in Vizag : విశాఖలో మెట్రో రైలు నిర్మాణంపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. విశాఖలో సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. నాలుగు కారిడార్లలో నిర్మాణంతో పాటు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నార�