Minister Eetela Rajendar

    ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై టి.సర్కార్ గుస్సా

    August 2, 2020 / 08:42 AM IST

    కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమ�

10TV Telugu News