Home » Minister Eetela Rajendar
కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమ�