Home » Minister Itala Rajender
మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్పై ఆరోపణలు వచ్చాయి. మెదక్ జిల్లాలో పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమణలకు గురయ్యింది.
తెలంగాణలో లాక్డౌన్పై మరోసారి మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైతే రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదన్నారు.