Home » minister Ktr
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో రూ.27 కోట్ల 51 లక్షల విలువైన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.
tspsc పేపర్ లీక్ కు కారణం ఐటీ శాఖ,పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు షర్మిల.పేపర్ లీక్ కు నాకేం సంబంధం అని కేసీఆర్ మాట్లాడారని ఇది అత్యంత దారుణమన్నారు. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ఉద్ధేశించి మీ భాద్యతలు ఏంటో మీకు సోయి ఉందా..?అని ప్రశ్�
చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్ జాతీయ నాయకత్వంలో వెళ్ళారని వెల్లడించారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరన్నారు.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
హైదరాబాద్కు చెందిన సాయి తేజస్వీ యూకేలో చదువుకుంటూ బీచ్లో జరిగిన ప్రమాదంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతురాలి సోదరి ప్రియారెడ్డి మంత్రి కేటీఆర్కు ట్వీ�
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్�
విశాఖ పట్టణంలో ఈనెల చివరి నాటికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫాక్టరీని ప్రైవేట్పరం చేయొద్దంటూ లక్ష్యంగా ఈ బహిరంగ సభను నిర్వహించనున�
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.