-
Home » Minister Peddireddy
Minister Peddireddy
సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమానిస్తే ఈ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా? ఉత్తరాంధ్ర రాజధాని పేరిట వస్తున్నది మమ్మల్ని అవమానించటానికా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
Chittoor District: పుంగనూరులో ఉద్రిక్తత.. రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద పోలీస్ పహారా..
ప్రాజెక్టు పనులు యధావిధిగా కొనసాగేలా రైతులతో ఆదివారం సంఘీభావ సభను వైసీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సభలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.
Chittoor Floods : బాబుకు మతిస్థిమితం లేదు..అధికార ధ్యాసే
బాబుకు మతిస్థిమితం లేదని, అధికారంలోకి వచ్చాక...వరద బాధితులకు పరిహారం ఇస్తానని బాబు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Minister Peddireddy: చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్
చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్
మళ్లీ ఎన్నికలు వస్తే 170 స్థానాలు వైసీపీవే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారాయన. రాజీనామాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రతిపక్షాలను పెద్దిరెడ్డి ప్రశ్నించార
మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి..ఎస్ఈసీ ఆంక్షలు తొలగించిన హైకోర్టు
The High Court removes SEC restrictions : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించేందుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్ఈసీ ఆంక్షలను తొలగించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడొద్దని ప
నిమ్మగడ్డ నాతో మాట్లాడాలి కానీ.. చంద్రబాబుతో మాట్లాడుతున్నారు
Minister Peddireddy responded to the SEC actions : ఎస్ఈసీ చర్యలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎస్ఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడనని తెలిపార
ఎస్ఈసీ నిమ్మగడ్డపై చర్యలు చేపట్టిన స్పీకర్ తమ్మినేని
AP Speaker Tammineni respond may take action against SEC Nimmagadda : ఏపీలో ఎస్ఈసీకి మంత్రులకు మధ్య వివాదం మొదలైంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీరియస్ గా తీసుకున్నారు. తమపై అసత�
ఆ కొత్త నేత ఎవరో?: కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్!
చిత్తూరు జిల్లా కుప్పం… టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తొలిసారి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు దశాబ్దాలుగా కుప్పం వాసులు చంద్రబాబుకు పట్టం కడుతున్నారు. 1989 ఎన్