Home » Minister Rajeev Chandrasekhar
Tata iphone Maker : ఆపిల్ ఐఫోన్ల తయారీ రంగంలోకి టాటా అడుగుపెట్టేసింది. దేశీయ, గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్లో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం, అసెంబ్లింగ్ చేయడానికి టాటా గ్రూప్ (Tata Group) రెడీగా ఉందని కేంద్ర టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు.
ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల చేసింది. బెట్టింగ్, బెట్టింగ్కు సంబంధించిన ఆన్లైన్ గేమ్లను నిషేధించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొత్త నిబంధనల వివరాలను వెల్లడించా
ట్విటర్లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.
సాయిగణేష్ కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు బీజేపీ నేతలు...