Home » Minister sitharaman
ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చితే భారత్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ...అమెరికా డాలర్ విలువ బలపడుతున్నప్పటికీ భారత రూపాయి
లోన్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించటానికి సిద్ధమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. లోన్ యాప్ల ఆగడాలు, చట్టబద్దమైన యాప్ల వైట్ లిస్ట్ను తయారు చేయాలని ఆర్బీఐకు కేంద�