Minister Suresh

    Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి

    May 2, 2022 / 11:48 AM IST

    రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

    AP Govt: ఆగస్టులో స్కూల్స్ రీఓపెన్‌.. మంత్రి సురేష్ ప్రకటన!

    July 20, 2021 / 11:21 AM IST

    రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదిమూలపు.. ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

10TV Telugu News