తండ్రీకొడుకుల ఎంజాయ్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ముఖ ద్వారాల ప్రారంభోత్సవ వేడుక ఈ రోజు జరిగింది.
జులై 17న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
మరికాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ సభ్యులతో విడివిడిగా మంత్రి తలసాని సమావేశం నిర్వహించనున్నారు. ఎక్కువ వేతనాలు ఎవరు ఇస్తే వారి షూటింగ్ లకు మాత్రమే హాజరవుతాము అని ఫెడరేషన్ సభ్యులు..........
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చే�
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. వేణు మృతికి సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు