Home » Minister Vellampalli srinivasa rao
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నారు.
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులతో దురుసుగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా? అప్పుడేం చేయకుండా ఇప్పుడు వినతి పత్రం ఇస్తారా? అంటూ తీవ్రస్థాయిలో సమ�