Home » minister vishwaroop
తండ్రీ కొడుకుల మధ్య టికెట్ వార్
కనీసం 100 స్థానాల్లో పోటీకి దిగి, 50 సీట్లలో గెలిచి సీఎం అవ్వటానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు.
కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులతో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
రాజకీయ లబ్ది కోసం టీడీపీ క్రాప్ హాలిడే డ్రామాలు ఆడుతోందని మంత్రి విశ్వరూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.