Home » Ministry of Health
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో మానవుల జీవితకాలం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో...
భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�
భారతదేశంలో కరోనావైరస్ కొత్త కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. లేటెస్ట్గా కరోనా సోకిన రోగుల సంఖ్య దేశంలో నాలుగు లక్షలు దాటింది. అయితే, ఈ రోగులలో సగానికి పైగా పూర్తిగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 లక్షల మందికి పైగా కరో