Home » ministry of home affiars
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 4 ను మే 31 వరకు పొడిగిస్తూ ప్రజల సౌకర్యార్ధం అనేక వెసులుబాట్లు కల్పించింది. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్ధితులను బట్టి అమలు చేస్తాయని చెప్పింది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో చిరు వ్యాపార�