Home » Minors
ఇద్దరు బాలురను తమ అదుపులోకి తీసుకున్న నిందితులు.. మొదటగా వారి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అనంతరం వారికి ఏదో గుర్తు తెలియని మందు వేసి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలు ఎక్కించారు
చిన్నారులు తోటలో ఆడుకుంటుండగా వారికి చిక్కుడులాంటి గింజలున్న మొక్క కనిపించింది. వెంటనే పిల్లలు వాటిని తిన్నారు. నలుగురు పిల్లలు ఈ గింజలు తినగా, వారిలో ముగ్గురు మరణించారు.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లకు మూడోరోజు విచారణ ముగిసింది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.
ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు.
అప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, అందులో ఐగుదురు మైనర్లు ఉన్నారని తెలిపారు.
ఆ రోజు అసలేం జరిగింది? నిందితులు బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు? ఈ కేసులో నిందితులకు పడే శిక్షలు ఏంటి? (CV Anand)
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.