Home » Minto Bridge
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం ముంచెత్తింది. 2020, జులై 19వ తేదీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలత