Home » MINUTE
Corona Cases:కరోనా సెకండ్ వేవ్ విసురుతున్న సవాల్కు దాదాపు అన్ని రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు ఏ మాత్రం సరిపోవడంలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్ణాటక
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా
ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వ్యాయామాలు చేసేందుకు కార్యచరణ రెడీ అవుతోంది. కేవలం పని ఒత్తిడిని తగ్గించేందుకు యోగా చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయ, యోగా నిపు
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు �