Home » Miram Taron
జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉన్నాడు. చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.