Home » MIRZA
సుదీర్ఘ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో సానియా మీర్జా తొలి మ్యాచ్ గెలిచేసింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం మహిళల డబుల్స్ ఈవెంట్ ఆడింది. తన భాగస్వామి నడియా కిచెనొక్(ఉక్రెయిన్)తో కలిసి వొకసానా(జార్జియా)-మియూ కటో (జప�
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �