Home » Misbah-ul-Haq
టీమిండియా తరపున ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మొదటి స్థానంలో కేెఎల్ రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాక్ మాజీ దిగ్గజం రమీజ్ రజా మాత్రం భారత్ - పాక్ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ జట్టు అని చెప్పారు. అయితే, పాకిస్థాన్ జట్టుకు కూడా విజయానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీలో దూసుకుపోతున్న పాకిస్తాన్ జట్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ వంటి ఫేవరేట్ జట్లను భారీ తేడాతో చిత్తు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటోంది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు కనిపించడం లేదన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఈ టోర్నీ.. షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవన్నాడు. పరిస్థితుల తీవ్రతను చూస్తుంటే ఏ ప్రపంచ టోర్నీ కూడా జర�