Mishra Dhatu Nigam Limited

    హైదరాబాద్ మిధానిలో పలు పోస్టుల భర్తీ

    October 23, 2023 / 02:52 PM IST

    పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

    మిధాని భరోసా : సశస్త్ర సీమబల్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్

    March 31, 2019 / 03:48 AM IST

    సశస్త్ర సీమబల్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. ఈ వాహనాలను మిధాని రూపొందించింది. మార్చి 30వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మిశ్రధాతు నిగమ్ లిమిటడ్ సీఎండీ డా.దినేశ్ కుమార్ లిఖీ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సశస్త్ర సీమబల్‌కు అందచేశారు. ఈ సం�

10TV Telugu News