Missing Girls

    అదృశ్యమైన మైనర్ బాలికల కేసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు 

    May 3, 2019 / 03:22 PM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను తిరిగి విచారణ చేపట్టాలని  కోరూతూ హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 2వేల మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు

10TV Telugu News