Home » mission bhageeratha
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
నిర్వాహకలోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ శివారులో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుత