mission bhageertha

    నెల రోజుల్లో మిషన్ భగీరథ పూర్తి : సీఎం కేసీఆర్

    March 31, 2019 / 01:56 PM IST

    వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద �

10TV Telugu News