Home » mission bhagiratha
ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది.. నిధుల మాటేమిటీ? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందుతున్నాయా? మిగతా అంశాల సంగతేంటీ? పూర్తి వివరాలు....
నిలిచిపోయిన మిషన్ భగీరథ నీరు
తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు.
కిసాన్ నగర్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.
Telangana Number One State : తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు తాగునీరు లేక తల్లాడింది. కానీ స్వరాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందిస్తోన్న రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 99 శాతం ఆవాసాలకు తాగునీరు అందిస్తోన్న స్టేట్గా కేంద్ర ప్రభుత్వ ప�
CM KCR Inaugurate Rythu Vedika : రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో వేదికను సిద్ధం చేస్తోంది. గ్రామస్థాయిలో రైతులందరినీ ఒకే చోటకు చేర్చేందుకు…గ్రామ రైతు వేదికలను అందుబాటులోకి తీసుకువస్తోంది. జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను 2020, అక్టోబ�
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి మరో పురస్కారం దక్కింది. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. జాతీయ జలమిషన్ అవార్డుల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం పలువురు ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు ఈ పథకానికి అరుదైన అవార్డ్ దక్కింది. ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ�