Home » mission bhagiratha water
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిచేశారు? మాట్లాడతే మిషన్ భగీరథ తో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని అటువంటి పథకాన్ని దేశం అంతా అమలు చేస్తామని చెబుతుంటారని అసలు మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకటానికి కూడా పనికి�
Mission Bhagiratha: ఇంటింటికి నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేసే రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియచేశారు. 54.34 లక్షల ఇండ్లకు గాను..53.46 లక్ష
నిజాంసాగర్ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్