-
Home » Missteps
Missteps
India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు
April 10, 2021 / 06:24 AM IST
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్వేవ్ పీక్స్కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.