Missteps

    India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు

    April 10, 2021 / 06:24 AM IST

    ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్‌ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.

10TV Telugu News