Home » MLA Dharmana Prasada Rao
ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. రెండు గంటల పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారాయన.