Home » MLA Kethireddy Venkataramireddy
మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతా.
ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు.