Home » MLA Sridhar Reddy
తాను ప్రజల మనిషిని.. రుణాలు ఎగ్గొట్టి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను బలి పశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.
పుట్టపర్తి అబివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ, టీడీపీ సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద చర్చకు ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
ఆంధ్ర పప్పు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ముందు లోకేశ్ పేరే కనబడుతుందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. దుద్దుకుంట అంటే ఒక బ్రాండ్ అని, తనను దోపిడీ కుంట అంటావా? అని నిలదీశారు.