Home » MLC Elections
నవంబర్ 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్రెడ్డి 24, 671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 28 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. ఊహించినట్టుగానే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ పద్దతిలో లెక్కిస్తున్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల సరళి ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. వరంగల్-
నేను నా 25 సంవత్సరాల జీవితాన్ని జనసేన పార్టీ కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జనసేన జన్మించింది. ఉభయరాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. నేను పాలకులన�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్... ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.