Home » MLC Elections
Telangana BJP Stratagy in MLC, Bye-poll Elections : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ను రూపొందిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చి�
bjp mlc elections: రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఈ ఫలితం త్వరలో జరగబోయే నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీకి అనుకూలం
bjp mlc elections: వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు కమలం నేతలు కేడర్ను రెడీ చేస్తున్నారు. దీంతో అధిష్టానం దగ్గర పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న�
congress nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత బలహీనపడిందంటున్నారు. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ అనేలా ఉంటుంది. నిజామాబాద్ జి�
chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత స
kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స�
trs strategy: పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మె
cm kcr: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేర్లెస్గా ఉండొద్దంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్�
Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీ�