MLC Elections

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. గ్రాడ్యుయేట్లు ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే?

    September 27, 2020 / 04:18 PM IST

    Graduates vote for MLC elections : తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దుబ్బాక ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్

    కాంగ్రెస్ మద్దతిస్తుందా లేక హ్యాండ్ ఇస్తుందా? ఈసారైనా కోదండరాం కోరిక తీరేనా?

    September 25, 2020 / 02:42 PM IST

    Kodandaram..తెలంగాణ రాజకీయ పేజీలో కోదండరామ్‌కు ఎంతొ కొంత స్పేస్ ఉంటుంది. ఉద్యమ సమయంలో జేఏసీకి చైర్మన్‌గా అందరినీ సమన్వయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రొఫెసర్‌ నౌకరీ నుంచి రిటైర్ కావ�

    ఈసారైనా, కోదండరాం సారు చిరకాల కోరిక నెరవేరేనా?

    September 15, 2020 / 04:32 PM IST

    కోదండరాం… ఈ పేరు తెలంగాణ రాజకీయ, సామాజికవేత్తలకు సుపరిచితం. తెలంగాణ మలి దశ ఉద్యమం నుంచి తెరపైకి వచ్చిన కోదండరాం.. వృత్తి రీత్యా ప్రొఫెసర్‌. కొలువు నుంచి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై సారుకు మనసు పడిందట. చట్టసభల్లో అడుగు పెట్టాలని చాలా కాలం�

    కవిత దూకుడు, బతుకమ్మ వేడుకల విషయంలో కీలక నిర్ణయం

    September 13, 2020 / 03:35 PM IST

    తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రీఎ�

    ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎవరిదో.. మళ్లీ ఆయనదేనా?

    August 19, 2020 / 09:46 PM IST

    ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో స్థానిక సంస్థల కోటలో ఓ ఎమ్మెల్సీ స్థానం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పురాణం సతీశ్‌ ఆ పదవిలో ఉన్నారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదిలాబాదు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీ

    రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని నిజామాబాద్ నేతలు

    March 24, 2020 / 10:25 AM IST

    కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు

    తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    May 7, 2019 / 12:12 PM IST

    తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎ�

    గెలుపెవరిది : ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

    March 26, 2019 / 03:06 AM IST

    ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న ఎన్నికలు జరిగాయి. రాత్ర�

    ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం 

    March 22, 2019 / 02:20 AM IST

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

    మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

    March 14, 2019 / 03:20 AM IST

    కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున�

10TV Telugu News