Home » MLC Kavitha-Delhi liquor scam
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లిన విషయం తెలిసిందే. వ�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మ�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఓ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరలేదని అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషనే మార్చ
తనను రాత్రి 8 గంటల వరకు విచారించారని కవిత చెప్పారు. తనను ఇవాళ విచారణకు రావాలని చెప్పారని, అయితే, వ్యక్తిగతంగా రావాలని మాత్రం సమన్లలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన ప్రతినిధిగా భరత్ ను ఈడీ వద్దకు పంపుతున్నానని తెలిపారు. కాగా, ఈడీ నిబంధనలకు విర�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ విచాణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో విచారణకు రాలేనని అన్నారు. ఈ నెల 24న తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆమె తన లీగల్ టీమ్ ద్వా�