Home » MLC Patnam Mahender Reddy
నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి తప్పు చేయొదన్న ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి నిబంధనల మేరకు అక్కడ ఫాంహౌస్ నిర్మించాం.
చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సునీతా మహేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్లో లుకలుకలు మొదలయ్యాయ్. నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాండూరు నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య మరోసారి అగ్గి రాజుకుంది.