mob killing

    సాధువుల హత్య కేసు… అమిత్ షాకు ఉద్దవ్ హామీ

    April 20, 2020 / 04:17 PM IST

    దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని పాలిఘర్‌లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని కొందరు మూకదాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. ఈ నెల 16న సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో వెళ్తున్నారు. దారిలో దాదాపు 110 మంది వా

10TV Telugu News