Home » mobile phones robbery
mobile phones robbery: తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హైవేపై భారీ దోపిడీ జరిగింది. రూ.15 కోట్ల విలువ చేసే మొబైల్స్ లూటీ చేశారు. కంటైనర్ డ్రైవర్ ను చితకబాది మరీ దుండగులు ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాంచీపురం నుంచి ముంబైకి కంటైనర్ లో తీసుకెళ్తున్న ఎంఐ కంపెనీ మొబైల్స్
తెలుగు రాష్ట్రాల్లో కంజర్భట్ ముఠా మకాం వేసిందా..? విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోందా..? మొన్న చిత్తూరు..తాజాగా గుంటూరు దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలోఈ ముఠా నేర�