Mobile Phones

    Orphaned Children: కరోనాతో అనాథలైన పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు

    June 12, 2021 / 10:47 AM IST

    Orphaned Children: కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాయి. ఇక మరికొన్ని కుటుంబాలు సంపాదించి ఇంటిని నడిపే వారిని కోల్పోయాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరి కోసం కేంద్ర రాష్

    Hyderabadis : వాలని కనురెప్ప, ఫోన్లు చూస్తూనే నిద్ర..వాటితోనే గడిపేస్తున్నారంట

    April 7, 2021 / 12:08 PM IST

    ఉదయం లేచింది మొదలు..రాత్రి పక్కలోకి చేరుకొనే వరకు..సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నిద్రను సెల్ ఫోన్ శాసిస్తోంది. దీంతో కొంతమందిలో అనారోగ సమస్యలు ఏర్పడుతున్నాయి.

    సామాన్యులకు వరుస షాక్‌లు, ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు

    March 15, 2021 / 01:53 PM IST

    ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబి�

    ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బిగ్ షాక్, అమ్మకానికి వ్యక్తిగత సమాచారం

    February 3, 2021 / 04:23 PM IST

    Millions of Airtel numbers leaked: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ కు(airtel) సైబర్ హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25లక్షల మంది ఎయిర్ టెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ �

    బడ్జెట్ 2021-22.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

    February 1, 2021 / 03:20 PM IST

    budget 2021 mobile phones, electronic goods prices to go up: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా

    ‘రేర్ ఎర్త్’ ఖనిజాలపై నియంత్రణ కోసం చైనా కుతంత్రాలు.. డ్రాగన్ ముసాయిదా బిల్లు అందుకేనా?

    January 22, 2021 / 09:27 PM IST

    China pushes for tighter control over critical minerals : డ్రాగన్ చైనా.. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్)మూలకాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. నక్కజిత్తుల చైనా.. దీన్ని ఆసరగా తీసుకుని భౌగోళిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. 2018లో చైనా 1.2 లక్షల టన్నుల రేర

    ఈ కొంటె కోతులకు ఫోన్లు దొంగిలించడం ఇష్టం.. టూరిస్టులతో డీల్.. బదులుగా ఏదైనా ఇస్తేనే తిరిగి ఇస్తాయి!

    January 14, 2021 / 12:33 PM IST

    monkeys spot high-value items to ransom : అదో పురాతన కోతుల నగరం.. అక్కడ కోతులదే రాజ్యం.. పురాతనమైన ప్రదేశమైన బాలిలో ఉలవటు అనే ఆలయం ఉంది. ఇక్కడే పొడవైన తోక కలిగిన కోతులు చరిస్తుంటాయి. అక్కడకు వచ్చే పర్యాటకులను ఆటపట్టిస్తుంటాయి. సరదా కోసం కాదండోయ్.. ఆకలి కోసమే.. వచ్చేటూరిస�

    జనవరి 1 నుంచి మీ మొబైల్ నెంబర్‌కు 11 అంకెలు..!

    November 25, 2020 / 09:38 PM IST

    Calling mobile number from January 11 Digits : ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేయాలంటే జీరో (0) యాడ్ చేయాల్సిందే.. మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటే.. దానికి ముందు మరో అం

    Mobile Phones ధరలు పెరుగుతాయి – ICEA

    October 3, 2020 / 09:18 AM IST

    Mobile Phones : ఫోన్ల ధరలు పెరుగుతాయని ICEA వెల్లడిస్తోంది. ఫోన్ల డిస్ ప్లేలపై ప్రభుత్వం 10 శాతం దిగుమంతి సుంకం విధించడం వల్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 2016లో పరిశ్రమల అంగీకారంతో ప్రకటించిన దశలవారీ తయారీ పథకం (PMP) కింద తెరలపై

    రూ.8 కోట్ల సెల్ ఫోన్ల కంటైనర్ చోరీని చేధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

    October 1, 2020 / 04:30 PM IST

    చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �

10TV Telugu News