mobilise 300

    బిగ్ బ్రేకింగ్ : 23మంది ఎంపీలకు కరోనా!!

    March 4, 2020 / 08:56 AM IST

    భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికించేసేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సోకిన వారిలో 23 మంది ఎంపీలు ఉన్నారు. 290 మంది ఎ�

10TV Telugu News