Home » Modi Punjab Tour
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ని కలిశారు మోదీ. బుధవారం తన పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై