Home » Modi-Putin
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఫోనులో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని..
21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి