Home » Modi Tweet
మణిపూర్ ఘటనపై పీఎం మోదీ ఎమోషనల్ ట్వీట్
PM Modi Congratulates Aung San Suu Kyi : ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్లో మొట్టమొదటిసారిగా 2015లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. నేషనల్ లీగ్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సూకీ తొలిసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జ�
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్లో ఇటాలియన్ టారిస్ట్కు వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తు�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేక్లు కట్ చేసి విషెస్ తెలియచేస్తున్నారు. పేదలకు పండ్లు పంచిపెడుతున్నారు. రాజ�
అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపుకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన�