Home » Modi Visit
భారత ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్ లో పర్యటించారు. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం జరిగిన ఈ అకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం CDF Chief బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. భారతీయ సైనికులను కలువనున్నారు. ఇటీవలే చైనా సైనిక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. దీనితో విశాఖ నగరం వేడెక్కింది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ టూర్ను నిరసిస్తూ టీడీపీ, ప్రజా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెల�