Home » Modi Visit To Hyderabad
ఫ్రదాని మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ భద్రత పర్యవేక్షణకు ఎస్పీజీ బలగాలు రంగంలోకి దిగాయి. మోదీ రాక సందర్భంగా నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు.