Modi

    18 రోజుల్లోనే మహాభారతం గెలిచింది…కరోనా యుద్ధం 21 రోజులు : మోడీ

    March 25, 2020 / 12:27 PM IST

    18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్

    కరోనా అంటే…కోయి రోడ్ పర్ నా నిఖలే : 15వేల కోట్లు కేటాయింపు..మూఢ నమ్మకాలు వద్దన్న మోడీ

    March 24, 2020 / 03:11 PM IST

    కరోనా అంటే కోయి రోడ్ పర్ నా నిఖలే అని మోడీ అన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ నిధులతో ఐసొలేషన్ వార్డులు,ఐసియు బెడ్స్,వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు �

    21 రోజులు దేశమంతా పూర్తిగా లాక్ డౌన్…మోడీ సంచలన ప్రకటన

    March 24, 2020 / 02:43 PM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇవాళ(మార్చి-24,2020)దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఇవాళ అర్థరాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షి�

    వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ కేంద్రానిదా? జగన్ మరింత జోరు పెంచుతారా?

    March 24, 2020 / 09:47 AM IST

    ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు  విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�

    కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

    March 23, 2020 / 10:33 AM IST

    కరోనా వైరస్(COVID-19) ప్రభావం దేశంలోని అనేకరంగాలపై భారీగానే పడింది. టూరిజం,సినిమా రంగం,ఆతిథ్య రంగం వంటివి తీవ్రంగా నష్టపోయిన వాటిలో ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు కూడా మూసివేయబడ్డాయి. దాంతో ఆ రంగంవారు కూడా తీవ్ర ఇబ్బం�

    మీ సహకారం మరువలేనిది…దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

    March 22, 2020 / 01:13 PM IST

    కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ

    రేపు ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూ పొడగింపు

    March 22, 2020 / 10:23 AM IST

    సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొం�

    కేంద్రం సంచలన నిర్ణయం, దేశవ్యాప్తంగా మార్చి 31వరకు రైలు సర్వీసులు నిలిపివేత

    March 22, 2020 / 06:13 AM IST

    కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం �

    జనతా కర్ఫ్యూ.. ఆ 14గంటలు ఏం జరుగుతుంది

    March 22, 2020 / 03:03 AM IST

    కరోనా వైరస్‌ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా

    Janata Curfew : హైదరాబాద్ మెట్రో బంద్..ఆర్టీసీ బస్సులు కూడా ? 

    March 21, 2020 / 07:50 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విపరీతమైన రెస్పాండ్ వస్తోంది. పలు రాష్టాల ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాయి. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావొద్ద�

10TV Telugu News