Home » Modi
కరోనా కట్టడికి కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కరోనా నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర
ప్రధాని నరేంద్ర మోడీ.. గురువారం కరోనాపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూలో విజయవంతంగా పాల్గొనాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ఈ మేరకు వర్క్ ప్లేస్కు వెళ్లలేని పరిస్థితుల�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) సభ్యుల కోసం ఉమ్మడి స్వచ్ఛంద అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఆదివారం(మార్చి-15,2020)10 మిలియన్ల డాలర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫర్ చేశారు. ప్రపంచ దౌ
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం, కోళ్ల దాణా విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సీఎం కేఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మోదీ సర్కార్ను నమ్ముకుంటే..శంకరగిరి మాన్యాలే..అంటూ..ఎద్దేవా చేశారు. ఉన్నది లేనిది ఊహించు
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూ�
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�
ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్ట�
దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ వేడుకలు రద్దు ఈ ఏడాది రద్దు చెయ్యాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్ గ్యాదరింగ్.. ఎక్కువమంది ఒక చోట గుమికూడకపోవడమే మేలు అని అందు�